పంచాయితీ కార్యదర్శుల కు శుభవార్త!
పంచాయితీ కార్యదర్శులు గా పనిచేస్తూ 20-02-2010 నాటికి బేసిక్ పే రూ .14800 కంటే తక్కువ గాగల వారికి శుభవార్త .పంచాయితీ రాజ్ & గ్రామీణాభి వృధి శాఖ వారు ది.04-04-2012 న విడుదల చేసిన జి.ఓ యంయస్ .నెం 764, మరియు జి.ఓ యంయస్ .నెం. 81,తేది.20-02-2010 ను అనుసరించి పంచాయితీ కార్యదర్శులు గా పనిచేస్తూ 20-02-2010 నాటికి బేసిక్ పే రూ .14800 కంటే తక్కువ గాగల వారందరికి పై ఉత్తర్వుల ననుసరించి వీరికి నూతన పేస్కెలు 14860 -39540 వర్తిస్తుంది .దీనివలన సీనియర్ల కంటే జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు అధిక ప్రయోజనం కలుగుతుంది .కావునా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు అందరు ఈ ప్రయోజనాన్ని పొందగలరని ఆశిస్తునాను .మరిన్ని వివరాలకు నా ఫోన్ నెం .9949726349.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి